వానాకాలం ప్రారంభంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అష్టకష్టాలతో యాసంగి సీజన్ను దాటుకొని ముందుకు వచ్చిన కర్షకులకు మరోసారి ఉపద్రవం ముంచుకొస్తోంది. వర్షాకాలం మొదలై మూడు వారాలు కావొస్తున్నప్పటికీ వర్షాల
పచ్చిరొట్ట విత్తనాలను బ్లాక్ మారెట్కు తరలించేందుకు ప్రోత్సహిస్తున్న నలుగురు వ్యవసాయ అధికారులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులను జారీచేశారు.
రైతులు పంటల సాగులో సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని పలువురు వ్యవసాయ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. నేడు రైతులు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించి రసాయన ఎరువులపై దృష్టి సారించడంతో మ�
యాసంగి సీజన్లో పంటల సస్యరక్షణ చర్యలు తీసుకుని, పంట ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే లక్ష్యంగా రైతులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వరి, మొక్కజొన్న, కంది, పప్పు దినుసులు, వేరుశనగ తదితర పంటలు ఏపుగా పెరిగే సమయ�
వానకాలం సీజన్ ప్రారంభమైంది. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది రైతులు పలు పంటల విత్తనాలు వేశారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవకపోవడంతో వ�
ఇటీవల కురిసిన వడగండ్ల వానకు జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలు సేకరించేందుకు గురువారం వ్యవసాయాధికారులు విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా సంగెం ఏవో చట్ల యాకయ్య ఆధ్వర్యంలో మండలంలోని మొండ్రాయి, సంగెం,