‘ఖబర్దార్ రేవంత్రెడ్డి.. రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ భూముల జోలికి వచ్చినా ఊరుకునేది లేదు’ అంటూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. హైకోర్టు కోసం రాజేంద్రనగర్లోని �
వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించడాన్ని, ఝాన్సీ అనే విద్యార్థినిని జుట్టు పట్టి ఈడ్చుకెళ్లడాన్ని హై�
వ్యవసాయ యూనివర్సిటీ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు పేర్కొన్నారు. వర్సిటీ భూములను హైకోర్టుకు ఇ�
వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టుకు ఇవ్వొద్దని, అందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 55ను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర�
వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. జీవో నంబర్ 55ను విరమించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూములను కేటాయించడంపై విద్యార్థిలోకం భగ్గుమన్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నది. ప్రభుత్వ నిర్ణయంపై పర్�
హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూముల కేటాయింపును పౌరసమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. రియల్ వ్యాపారానికి, సంపన్న వర్గాలకు లబ్ధిచేకూర్చేలా, వర్సిటీ భూములకు డిమాండ్ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస