ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలన ఒక చీకటి యుగం. నాడు తెలంగాణ వెతలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా ఎవుసం కునారిల్లింది. ఉమ్మడి పాలకులు సవతి తల్లి ప్రేమను చూపడంతో చెరువులు, కుంటలు, కాలువలపై ఆధారపడి సాగు చేసుకునే తె
ఆహార పంటల ఉత్పత్తిలో తెలంగాణ మేటిగా నిలిచింది. ఏకంగా 16.42 శాతం వృద్ధి రేటును సాధించిన తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉన్నది. పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద వ్యవసాయ రాష్ర్టాలను వెనక్కి నెట్టి మేటి �
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలపై చర్చకు అంతర్జాతీయస్థాయి సమావేశం వేదిక అయ్యింది. మన పథకాల గురించి తెలుసుకొనేందుకు వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆసక్తి చూపించారు. గుర�
21న కేరళ వ్యవసాయ శాఖ మంత్రితో రాష్ట్ర పసుపు రైతుల సంఘం అధ్యక్షుడి భేటీ హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయించేందుకు రాష్ట్ర పసుపు రై�
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ అభివృద్ధి పథకాలు అద్భుతంగా ఉన్నాయని మహారాష్ట్ర అధికారుల బృందం కితాబిచ్చింది. విత్తన పాలసీ, సీడ్ పార్ అభివృద్ధి, ఆన్లైన్