ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 60 ఏండ్ల క్రితం ప్రారంభమైన వర్సిటీని మ
ఎలాంటి షరతుల్లేకుండా వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం నాగర్కర్నూల్ జిల్లా ప్రధా న కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యం లో ధర్నా నిర్�
ఎలాంటి షరతులు, కొర్రీలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని కోరుతూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు �
ఉండవల్లి మండలంలోని ఆ యా గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మూడు నెలలుగా పే స్లిప్పులు ఇవ్వడం లేద ని బుధవారం వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
దేశ వ్యాప్త కార్మికుల సమ్మె, భారత్ బంద్లో భాగంగా మంచిర్యాలలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్ర వారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా అవలంభిస్తున్న ఆర్థిక, మతతత్వ విధానాల వల్ల ప్రజల జీవనాధాయం పడిపోయి పేదల సంఖ్య పెరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.జి.నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు
కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నదని, బీఆర్ఎస్తో కలిసి మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన�