Afghanistan crisis: ఆర్థిక సంక్షభాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్థాన్లో నిత్యావసరాలు, అత్యావసరాల ధరలు నింగిని చేరాయి. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అక్కడ ఆర్థిక సంక్షోభం ముదురుతూ వస్తున్నద�
తాలిబన్.. ఆఫ్ఘనిస్థాన్ సహా ప్రపంచాన్ని అటెన్షన్ అనిపిస్తున్న పదం ఇది. అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవటంతో అరాచక పాలనకు పెట్టింది పేరుగా ఉన్న తాలిబన్లు దేశాన్ని మళ్లీ హస్తగతం చేసుకున్నారు. షరియా చట్టాని�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో తన నివాసంలో సోమవారం
Inflation @ Afghanistan : తాలిబాన్ వశం అనంతరం ఆఫ్ఘనిస్తాన్లో ద్రవ్యోల్బణం రెక్కలు విచ్చుకున్నది. ఇక్కడి బ్యాంకులు, ఏటీఎంలు మూతపడటంతో నగదు కొరతను ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల ధరలు ...
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సమీక్షించి దానికి మార్పులు చేయాలని కేంద్ర మాజీ మంత్రి, అకాలీ దళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన న�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) శరణార్థుల హై కమిషనర్ కార్యాలయం ఎదుట ఆఫ్ఘన్ శరణార్థులు సోమవారం నిరసన తెలిపారు. ప్రస్తుతం తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు, తమ భవి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లకు రెబల్ ఫోర్స్ షాక్ ఇచ్చాయి. వారి ఆధీనంలో ఉన్న మూడు జిల్లాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఖైర్ ముహమ్మద్ అందరాబి నేతృత్వంలోని ప్రజా ప్రతిఘట�
న్యూఢిల్లీ: విధ్వంసక శక్తులు కొంతకాలం మాత్రమే ఆధిపత్యం చెలాయించగలవని, శాశ్వతంగా కాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం ద్వారా సామ్రాజ్యాలను సృష్టించే సిద్ధాంతాన్ని అనుసరించే వారు మానవత్వాన్ని �
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్కు ఆయుధాల అమ్మకాలను నిలిపివేశారు. ఆ దేశం తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో బైడెన్ పాలనా యంత్రాంగం గురువారం ఈ మేరకు ఉత్తర్వ�
Joe Biden Popularity : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిష్ఠ మసకబారుతున్నది. ఆఫ్ఘనిస్తాన్లో అనుసరించి తీరు పట్ల బైడెన్పై అమెరికన్లు కోపంతో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం తర్వాత ఆయనకు ...
panjshir | ఎలాగైనా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని.. ప్రజలను తమ కాళ్ల కింద తొక్కిపెట్టాలని తాలిబన్లు 25 ఏండ్లుగా చేస్తున్న కుట్రలు నేటికీ సాగడం లేదు.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ మరోసారి తాలిబన్ల వశం కావడంతో ఆ దేశ మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. దేశం విడిచి పోయేందుకు పిల్లలు, కుటుంబంతో కలిసి మహిళలు పెద్ద సంఖ్యలో కాబూల్ ఎయిర్�
తాలిబన్ల ఆరాచక పాలనతో మళ్లీ చీకటి రోజులు వస్తున్నాయనే భయాందోళనలతో వేలాది మంది ఆఫ్ఘానిస్థాన్ వాసులు దేశం విడిచి వెళ్లేందుకు వలస దారి పడుతున్నారు. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు కాబూ
న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో మన విదేశాంగ విధానాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఒకప్పుడు పాకిస్థాన్, చైనా మినహా భారత విదేశాంగ విధానం వల్ల మిగతా పొరుగు దేశాలతో మ