AP Excise Suraksha | ఈ రోజుల్లో మద్యాన్ని విచ్చలవిడిగా కల్తీ చేసేస్తున్నారు. ఆ కల్తీ మద్యం తాగడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కొత్త యాప్న�
నగరంలో జోరుగా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక బార్ యాజమాన్యం నకిలీ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన విషయం మరవక ముందే తాజాగా రాజేంద్రనగర్, కాటేదాన్లో మరో నకిలీ మద్యం సరఫరా ముఠా గుట్
ప్రభుత్వ మద్యం డిపోల నుంచి మద్యం తీసుకోకుండా బార్ను ఎలా నిర్వహిస్తున్నారనే అనుమానంతో రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ తన బృందంతో కలిసి గురువారం ర�
రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవేశపెట్టవద్దని, ప్రజల ఆరోగ్యా న్ని దెబ్బతీయవద్దని సీఎం రేవం త్రెడ్డికి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సూ చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మ ద్యం లేకుండా ప�