ఏజెన్సీలోని ఆదివాసీ గ్రామాలు, గూడేల్లో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నదని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. భద్రాచలంలోని తన చాంబర్లో ఐటీడీఏ పరిధిలోని ఖ�
మండల పరిధి బెండాలపాడు గ్రామ శివారులోని కనిగిరి (కనకాద్రి) గుట్టలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం సందర్శించారు. ఉదయం 7 గంటలకు బెండాలపాడు ఆదివాసీ గిరిజనులతో కలిసి అడవిలోకి కాలినడక వెళ్లి ప్రకృతి అం�
ఆదివాసీ గిరిజనుల కలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. గిరిజన బిడ్డల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చారని తెలిపారు. ‘ప్రపంచ ఆదివాసీ ది
తాటిగూడలోని భీమన్న దేవుడికి ఆదివాసీ గిరిజనులు శుక్రవారం ప్ర త్యేక పూజలు చేశారు. ఆరాధ్య దేవుడి ప్రతిమలను డోలు వాయిధ్యాల నడుమ కాలినడకన సల్పాలవాగు వద్దకు తీసుకెళ్లి గంగాజలాలతో శుద్ధి చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా(పడియోరు) జాతరకు వేళయింది. నేడు(శుక్రవారం) పుష్యమాసంలో వచ్చే అమావాస్య కావడంతో అర్ధరాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించడంతో జా
ఏటా ఆదివాసులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే వేడుకల్లో అకాడీ పండుగ ప్రత్యేకమైనది. ఈ పూజలు చేస్తే తమ దేవత పాడిపంటలకు రక్షణ కల్పిస్తుందని గిరిజనుల నమ్మ కం. మండలంలోని శంకర్గూడ, ఇంద్రవెల్లి గోం డ్గూడ, వడగాం గ్�
అర్హులందరికీ భూమి హక్కు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 70 వేల ఎకరాలు అత్యల్పంగా హనుమకొండ జిల్లాలో 65 ఎకరాలు ఐదు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక.. ప్రభుత్వ నిర్ణయంతో గిరిజనుల్లో సంత�