నిరాడంబరంగా పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్న నాయకులు, ప్రజాప్రతినిధులు ఉద్యమ నాయకులకు సన్మానం నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని, 60 ఏండ్ల ప్రగత
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 27: నిర్మల్ జిల్లాలోని నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, సారంగాపూర్, దిలావర్పూర్, మామడ, తదితర మండలాల్లో సోమవారం గాలిదుమారంతో కూడిన చిరుజల్లులు రైతులను ఆందోళనకు గురి చేశాయి. య
ఊరూరా రెపరెపలాడిన గులాబీ జెండాలు కేక్లు కట్ చేసి.. మిఠాయిలు పంపిణీ చేసిన నేతలు తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు పాల్గొన్న విప్ సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు సీఎం కేసీఆ�
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర బోథ్లో పార్కు ప్రారంభం బోథ్, ఏప్రిల్ 27 : పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకే చిల్డ్రన్స్ పార్కును ఏర్పా టు చేశారని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్
టీఆర్ఎస్ ఆవిర్భవించి నేటికి రెండు దశాబ్దాలుఇంటి పార్టీకి అండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాఉద్యమం నుంచి బంగారు తెలంగాణ దాకా వెంటే..ఏ ఎన్నికైనా.. ఏ కార్యక్రమమైనా జైకొట్టిన జనం..గడ్డిపరకల్లా పదవులకు రాజీనా�
ధాన్యం నింపడంలో బిజీబిజీమూడు నెలల పాటు జిల్లాలోనే ఉపాధినిర్మల్ టౌన్, ఏప్రిల్ 25 : నిర్మల్ జిల్లాలో యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యం, మక్క పంటలు చేతికి రావడంతో బిహార్ కూలీలకు చేతినిండా పని దొరుకుతు
మత్తు ఇంజెక్షన్ ఇచ్చే ప్రయత్నంమహారాష్ట్రలో ఘటనతిప్పేశ్వర్ అభయారణ్యానికి తరలింపుసరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనభీంపూర్, ఏప్రిల్ 24 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పెన్�
జిల్లాలకు చేరిన గిఫ్ట్ ప్యాక్లుత్వరలో పంపిణీ చేయనున్న అధికార యంత్రాగంమసీద్ కమిటీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియఈ ఏడాది ఇఫ్తార్ విందు రద్దురాష్ట్రంలోని అన్ని మతాల వారు తమ పండుగలను ఘనంగా నిర్వహించుకున
ఆదిలాబాద్ : జిల్లాలోని భీంపూర్ మండలం పెన్గంగ పరీవాహక సరిహద్దు గ్రామాలకు సమీపంలో ఉన్న మహారాష్ట్ర గ్రామాల్లో పెద్దపులి భయం నెలకొన్నది. మహారాష్ట్ర గాటంజీ తాలూకా పార్వ సమీపం పింప్రి గ్రామ శివారు చేనులో �