ఆదిలాబాద్ ఎమ్మెల్యే రామన్నశంకర్గూడ చెక్పోస్ట్ పరిశీలనస్వయంగా పరీక్షలు చేసిన జోగుబేల, ఏప్రిల్ 20 : మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రయాణికులకు పకడ్బందీగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని పోలీస్
ఆదిలాబాద్ : కొవిడ్ -19 కు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు ఫోన్ చేసి నివేదించాల్సిందిగా ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ పౌరులకు సూచించారు. టోల్ ఫ్రీ �
నీల్వాయి ప్రాజెక్టు ద్వారా నీటి సౌలతు n పెరిగిన భూగర్భ జలాలుతాగు, సాగు నీటికి తప్పిన తిప్పలు n కండ్ల ముందు మిషన్ కాకతీయ ఫలాలుయేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం n ఆనందంలో రైతులుమంచిర్యాల, ఏప్రిల్ 19(నమస్తే త�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చెరువుల పునరుద్ధరణ మొదటి, రెండు విడుతల ద్వారా 37వేల ఎకరాల ఆయకట్టు కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధాన సాగునీటి వనరైన కుమ్�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నటీఆర్ఎస్లో పలువురు చేరిక టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు, నాయకులు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్
ఇచ్చోడ, ఏప్రిల్ 19 : పాత కల్వర్టుల స్థానంలో కొత్తవి నిర్మించిన తర్వాతే రోడ్డు నిర్మాణం చేపట్టాలని ముక్రా (బీ) సర్పంచ్ అడవ్ మారుతి తెలిపారు. బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన సోమవారం అడ్డుకున్నారు. మండలంలోని
టీఆర్ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి ఆరె నరేశ్ కుమార్లాండసాంగిలో ప్రచారం ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 19 : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓటేయాలని టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ
ఉట్నూర్, ఏప్రిల్ 19 : మండల కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో మేజర్ గ్రామ పంచాయతీ సిబ్బంది సోమవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఈశో సత్యనారాయణ మాట్లాడుతూ.. పట్టణాన్ని శుభ్�
మల్టీ క్రాప్కే మొగ్గు చూపుతున్న జిల్లా రైతులుసేంద్రియ ఎరువులతో వివిధ కూరగాయలుతక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిఆదర్శంగా నిలుస్తున్న రైతులు సతీశ్, రామన్న, మధుకర్మంచిర్యాల జిల్లాలో రైతులు తమ రూటు మా�
ఎస్సారెస్పీ నీరు చెరువుల్లోకి..కాలువల ద్వారా విడుదలపంటలకు పుష్కలంగా జలంఆదిలాబాద్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు మి