రైతులను ఇబ్బంది పెట్టినా, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు.
ఇప్పటికే లారీలు, గన్నీ బ్యాగుల కొరతతో ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు రైస్ మిల్లర్లు క్వింటాలు వడ్లకు 13 కిలోల కోత విధిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఉట్నూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో �
జాతీయ జనాభా గణన (సెన్సెస్) సర్వేలో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా గురువారం తన ఛాంబర్లో ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్' (డిజిటల్ పద్ధతిలో స్వయం నమోదు) ప్రక్రియను పూర్తి చేశారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్