న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకే ప్రధాని నరేంద్ర మోదీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే పాట పాడుతున్నారని లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజ�
కోల్కతా: కాషాయ పార్టీ మతతత్వ విధానాలు, బెదిరింపు రాజకీయాలే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రాజకీయంగా ఉపకరించాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బీజేపీని కేవలం దీదీయే మట్టికరిపించలేద�
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ పదవికి ఎంపిక విషయంలో సీజేఐ ఎన్వీ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు రేసు నుంచి తప్పుకున్నాయి.
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ఎంపికలో మెలిక పడినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం రూపొందించిన తుదిజాబితాలో ఇద్దరి పేర్లు తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించినట్టు అధికార వర్గాల ద్వ�
న్యూఢిల్లీ: ఇద్దరు కాంగ్రెస్ నేతలకు కరోనా సోకింది. తాము కరోనా పాజిటివ్ అని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి, కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బుధవారం పేర్కొన్న�
న్యూఢిల్లీ: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై .. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ తాను బ్రాహ్మణ కులస్తురాలు అని చెప్పుకునేందుకు మొదటిసారి ప్రయత్నిస్త�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో కాంగ్రెస్ చేతులు కలపడంపై ఆ పార్టీ సీనియర్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ కూటమిని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర