లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించడంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి మధ్య వ
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు, బహరంపూర్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్
Election Commissioners | కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను గురువారం కేంద్రం భర్తీ చేసింది. ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో సెలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు న్యాయశాఖ మ
Manipur | జాతుల వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో శాంతియుత పరిస్థితులు నెలకొని రాష్ట్రం యథాతథ స్థితికి రావాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను �
గీతా ప్రెస్కు గాంధీ శాంతి బహుమతి ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి తనకేమాత్రం తెలియదని కాంగ్రెస్ ఎంపీ, అవార్డు ఎంపిక కమిటీ సభ్యుడైన అధీర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు.