రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు లా అండ్ ఆర్డర్ ఏడీజీ సంజయ్కుమార్ జైన్ శనివారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 6న కోడ్ పూర్తవుతుంది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నుంచి 100 కంపెనీల పోలీస్ బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. ఒకో కంపెనీలో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక�
త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ర్టాల పోలీస్ ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు అం దింది. తెలంగాణ నుంచి లా అండ్ ఆర్డర్ ఏడీజ�
ఈ నెల 30న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీనియర్ పోలీస్ అధికారులతో కలసి డీజీపీ అంజనీకుమార్ శుక్రవారం పరిశీలించారు. సచివాలయం ప్రాంగణం మొత్తం కలియదిరిగి ఏ�