ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి దరఖాస్తును తీసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు. షాద్నగర్ పట్టణంలోని 11, 22వ వార్డులో నిర్వహించిన వార్డు సభలను, సభల వద్ద ఏర్పాటు చేసిన జాబితాల�
‘నా చావుతోనైనా సమస్య పరిష్కరిస్తరా’ అని ఓ మహిళా రైతు కన్నీటి పర్వమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెందిన తోపుగొండ రాములమ్మ భర్త గతంలో చనిపోయాడు.
జూన్ 9న నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలను అనుసరించి పకడ్బందీగా నిర్వహించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. గురువారం కడ్తాల్, మాడ్గుల్ మండలాల పరిధిలోని వాసుదేవ్పూర�
చెంచుల జీవనోపాధి కోసం మెరుగైన వసతుల కల్పనకు ప్ర ణాళిక సిద్ధం చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో స మావేశం నిర్వహించారు.
అన్ని రంగాల్లో మెదక్ జిల్లా అగ్రగామిగా ఉన్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్
పర్యాటకులను ఆకర్షించే విధంగా పోచారం ప్రాజెక్టును తీర్చిదిద్దుతామని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సీనియర్ కన్సల్టెంట్, నీటిపారుదులశాఖ ఇంజినీరింగ్ �