మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బారినపడ్డారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
మండలంలోని ముత్తిరెడ్డిపల్లిలో బతికున్న 115 మంది ఓటర్ల తొలగింపుపై గ్రామానికి చెందిన అంజన్గౌడ్, భాస్కర్ గురువారం అదనపు కలెకర్టర్ కుమార్దీపక్కు ఫిర్యాదు చేశారు. ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఓటర్లను ఏ
అసెంబ్లీ ఎన్నికలను అధికారులు పకడ్బందీగా ముందస్తు చర్యలను చేపట్టారు. నియోజకవర్గంలో మొత్తం 269 పోలింగ్ కేంద్రాలుండగా ఇం దులో 51 గ్రామాల్లో 121 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన ట్లు రెవెన�
దివ్యాంగులు ఆత్మన్యూనత భావనను పక్కన పెట్టి మనోధైర్యంతో ముందుకెళ్లాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టుదలతో సాగి తాము ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలని సూచించారు.