ఏసీల ధరలను పెంచుతున్నట్టు వోల్టాస్ ప్రకటించింది. రాగి ధరలు భగ్గుమనడంతోపాటు రూపాయి బలహీనపడటంతో ఈ ఏడాది ఎయిర్ కండిషనర్ల ధరలను 5-15 శాతం వరకు పెంచేయోచనలో సంస్థ ఉన్నట్టు కంపెనీ ఎండీ ముకుందన్ మీనన్ తెలిపా�
Tejashwi Yadav | రాష్ట్రీయ జనతాదళ్ నేత, బీహార్ (Bihar) మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసే సమయంలో అందులోని వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించింది.
దేశంలో ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని, ఆ నాడు పత్రికలు, మీడియా సంస్థలపై ఉకు పాదం మోపి ప్రజాస్వామ్య గొంతు నులిమారని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గుర్తు చేశారు.
ఏసీలు, గృహోపకరణాల తయారీలో అగ్రగామి జపాన్కు చెందిన హైకావా అప్లయెన్సెస్..తాజాగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఎయిర్కాన్ ఇండియాకు చెందిన ఎక్స్పర్ట్ ఏసీ సొల్యుషన్స్తో చేతులు కలిపింది. �
రిటైల్ మొబైల్ విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన బిగ్సీ మరో మైలురాయికి చేరుకున్నది. తాజాగా సంస్థ 21వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2002లో విజయవాడలో తొలి స్టోర్ను ఆరంభించిన ఆ సంస్థ..
ఒక్కసారిగా పెరిగిన ఎండతీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి చీకటి పడేదాకా భానుడు ప్రతాపం చూపుతుండడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఇండ్లల్లో చల్లదనం కోసం ఏసీలు, ఫ్రీజ్లు, కూలర్ల�