చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్రెడ్డి, అన్వేష్రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా
వెలుగునీడల వర్ణచిత్రంలా గత ఏడాది కాలయవనికపై నుంచి మెల్లగా కనుమరుగైపోయింది. నవప్రభాతపు కాంతుల్ని వర్షిస్తూ కొత్త వసంతం అరుదెంచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సినిమాలకు సంబంధించిన తాజా అప్డేట్స్
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. రామ్చరణ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగు
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆచార్య’. రామ్చరణ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఫిబ్రవరి 4న ప్రేక్షకులముందుకురానుంది. మణిశర్మ స్వరాల్ని అంది�
ఆచార్య మూవీ | అక్టోబర్ లో ఆచార్య వస్తుందని ప్రచారం జరుగుతున్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మాత్రం అది రానట్లే. ఎందుకంటే చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడ
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మే 13న విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆ మే 13 వచ్చేసింది. కానీ ఏం చేస్తాం కరోనా కారణంగా ఆచార్య మాత్రం రాలేదు.
ఆచార్య | మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.