భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం, ఐదుసార్లు ఒలింపియన్ ఆచంట శరత్ కమల్ తన 22 ఏండ్ల సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలికాడు. 42 ఏండ్ల వయసులోనూ కుర్రాళ్లతో కలిసి టీటీ లీగ్లలో పోటీ పడుతున్న శరత్.. ఈనెల చివర్లో చెన్న�
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా(Manika Batra) ఓటమి పాలైంది. జపాన్కు చెందిన మియు హిరనో(Miu Hirano) ధాటికి నిలువలేక చేతులెత్తేసింది.
శరత్ కమల్| టేబుల్ టెన్నిస్ పురుషుల రెండో రౌండ్లో ఆచంట శరత్ కమల్ విజయం సాధించాడు. పోర్చుగల్ ప్లేయర్ అపోలోనియా టియాగోపై 4-2 తేడాతో చారిత్రక విజయం సొంతం చేసుకున్నాడు