గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలోని జర్నలిస్టులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత మొండి‘చెయ్యి’ చూపుతున్నది. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి, సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగుల
రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా వున్నాయని, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కనీస సమ�
రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.