మీడియా అక్రెడిటేషన్ కార్డుల చెల్లుబాటును జూన్ 16 వరకు కొనసాగిస్తామని గతంలో ప్రభు త్వం కోర్టుకు హామీ ఇచ్చింది. ఆ హామీని అ మలు చేయకపోవడంతో తెలంగాణ ఉర్దూ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కోర్టు ధికరణ పిటి�
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్ట అధికారుల తీరు కారణంగా మసకబారుతున్నది. వ్యవసాయ యూనివర్సిటీలు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐకార్(ఇండ�
డెస్క్ జర్నలిస్టుల హక్కుల కోసం డెస్క్ జర్నలిస్టుల సంఘం (డీజేఎస్) పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు బాదిని ఉపేందర్ స్పష్టంచేశారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో డీజేఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వ�
రాష్ట్రంలోని 14వేల మంది అక్రెడిటెడ్ జర్నలిస్టుల గుర్తింపును కాంగ్రెస్ సర్కారు రద్దు చేయనున్నది. రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా జర్నలిస్టు
ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ ద్వారా దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో పరిశీలన చేయించి వాటికి అధికారిక గుర్తింపు(అక్రిడియేషన్), రేటింగ్ ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది.
నీటిపారుదల ప్రాజెక్టుల డిజైన్లకు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా డిజైన్లను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ (సీడీవో)లు రూపొందిస్తాయి.
AIIMS-ECFMG : కొత్త ఎయిమ్స్ కాలేజీలకు ఇంకా ఈసీఎఫ్ఎంజీ అక్రెడిటేషన్ రాలేదు. దీంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. విదేశాల్లో పీజీ కోర్సు చదువుకునేందుకు రాసే పోటీ పరీక్షలకు ఈసీఎఫ్ఎంజీ అనుమ
రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు న్యాక్ గుర్తింపు దక్కించుకోవడంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. మరిన్ని విద్యాసంస్థలు న్యాక్ గుర్తింపు దక్కించుకొనేలా ఇతోధికంగా ప్�