ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరయ్యారు. ఆయనతోపాటు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు.
వేధింపులతో సాధించేమీ లేదని, అన్నింటికీ తెగించే కొట్లాడుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రేవంత్ రెడ్డి మీకు ధైర్యం ఉంటే లైడిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్ విసిరారు. రే�
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరికాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుం�
KTR | ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అరపైసా కూడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంలో చర్చించేందుకు నీకు దమ్ముంటే లైడిటెక్టర్ పర
KTR | ఏసీబీ ఆఫీసు వద్ద మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరును గ్రహించిన కేటీఆర్.. మీడియాపై దాడి ఎందుకు అని డీసీపీని ప్రశ్నించారు.
KTR | రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలను ఏసీబీ అధికారులు నలభై రకాలుగా అడిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు కొత్తగా అడిగిందేమీ లేదని కేటీఆర్ స్ప�
KTR | ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నమోదైన ఏసీబీ కేసు విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే.
ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడి ఏసీబీ కార్యాలయానికి వచ్చా. కాన�