ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ఫలితాలపై పందేలు జోరందుకున్నాయి. ‘కాయ్ రాజా కాయ్' అంటూ కాలుదువ్వుతున్నారు. ఆయా అభ్యర్థుల విజయావకాశాలపై పందెంరాయుళ్లు, ఔత్సాహికులు రూ.లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించిన కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేందుకు అనుమతిస్తూ ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం
అబద్ధం గాడిద మాంసం తీసుకొంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందంటూ ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో నమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా గాడిదలను తీసుకొచ్చి వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఒ�
తిరుపతి : సీఎం జగన్ ఆకాంక్షలకు అనుగుణంగా సిమ్స్ను రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్య సంస్థగా అభివృద్ధి చేస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్విమ్స్ ప్రాంగణంలోని ప�
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణలో స్థానిక అధికారులు సహకరించడంలేదని, ఈ కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు నివేదికను సీబీఐ అధికారులు శ
జాతీయ మహిళల సీనియర్ టీ20 టోర్నీలో తెలంగాణకు చుక్కెదురైంది. మంగళవారం ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో తెలంగాణ 26 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 130 �
ఏది అడిగినా పదేపదే అవమానాలే ఎనిమిదేండ్లలో పైసా ఇవ్వని కేంద్రం విభజన సమస్యలపై 17న చర్చలు 9 అంశాలతో మొదట ఎజెండా ప్రకటన గంటలలోనే కీలకాంశాల తొలగింపు సమస్యలు పరిష్కారం కావొద్దన్నదే కేంద్రం వైఖరా? బీజేపీ ప్రభు�