ఆధార్ సెంటర్లో ధరల పట్టిక ఏర్పాటైంది. ‘ఆధార్ సెంటర్లలో అడ్డగోలు దోపిడీ’ పేరుతో ఈ నెల 17న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు కేంద్రం నిర్వాహక
ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీకి తెగబడుతున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారుల
ఆదిమ గిరిజన తెగల ఆధార్ అప్డేట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ సెంటర్ను శనివారం సందర్శించార�
ప్రభుత్వ పథకాలకు ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ప్రజలు ఆధార్ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. దండేపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్డేట్�
ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ తీసుకోవాలి. ఎలా నింపాలి. విధివిధానాలు ఏమిటి.. ఏయే పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి..? మరి ఇప్పుడొస్తున్న పథకాలకూ దరఖాస్తు చేయాలా.. కొత్త వాటికి చేయాలా? అన్నింటికీ కలిపి మళ్లీ దరఖాస్తు
రేషన్ కార్డుల్లోని లబ్ధిదారులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రక్రియను 15 రోజులుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు నిర్వహిస్తున్నారు.
పదేళ్లు దాటిన ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ గడువు పొడిగించింది. ఈమేరకు సంస్థ సీఈవో ప్రకటన విడుదల చేయగా, గడువు ముగిసినా అప్డేట్ చేసుకోని వారంతా ఊపిరి ప�