Aadavallu Meeku Joharlu Trailer Review | శర్వానంద్ సినిమాలు వస్తున్నాయంటే రెండు మూడేళ్ల కింద మంచి క్రేజ్ ఉండేది. మార్కెట్ కూడా అప్పట్లో రూ.25 కోట్ల వరకు పెంచుకున్నాడు. కానీ కొన్నేళ్లుగా ఆ అంచనాలు అందుకోవడంలో దారుణంగా విఫలం అవుతు�
హీరోయిన్లు కూడా చీఫ్ గెస్టులుగా ఈవెంట్స్ కు వెళ్తూ సందడి చేస్తున్నారు. గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎవరు సినిమా ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్కు ముఖ్యఅతిథిగా హాజరైంది. తాజాగా ఈ జాబితాలో ఇద్ద�
Bheemla Nayak | ప్రస్తుత పరిస్థితుల్లో సోలో రిలీజ్ అయితేనే కలెక్షన్స్ రావడం కష్టంగా ఉంది. అలాంటిది పోటీ పడితే అసలుకే నష్టం వస్తుంది. ఈ విషయం దర్శక నిర్మాతలకు బాగా తెలుసు. అందుకే ఒక సినిమా వచ్చినప్పుడు మరో సినిమాను
Sharwanand | ప్రస్తుతం శర్వానంద్ కెరీర్ పూర్తిగా డైలామాలో ఉంది. ఒకప్పుడు కేవలం మంచి సినిమాలు మాత్రమే కమర్షియల్ విజయాలకు దూరంగా ఉన్నాడు. అలాంటి సమయంలో రన్ రాజా రన్ వచ్చింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలే�
‘నేను… శైలజ’ తో డీసెంట్ హిట్ అందుకున్న కిశోర్ తిరుమల ఇప్పుడు శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రలలో ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు.ముందుగా ఈ కథని సీనియర్ హీరో వెంకటేశ్కి కథ చెప్పడం, ఆ�
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మహిళల ఔన్నత్యాన్ని ఆవిష్కరించే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇ�
వాణిజ్య సినిమాలు మొదలుకొని కుటుంబ, ప్రేమకథా చిత్రాల వరకు తనదైన శైలి బాణీలను అందిస్తూ తెలుగులో అగ్రశ్రేణి స్వరకర్తగా కొనసాగుతున్నారు దేవిశ్రీప్రసాద్. ప్రస్తుతం ఆయన భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. శర్వా