సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగాన్ని లిఖించిందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండాప్రకాశ్ అన్నారు. వరంగల్ ఐడీఓసీ మైదానంలో మంగళవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఆయన ముఖ్య �
మహానుభావులు కలలు గన్న భారతావని నిర్మాణానికి అందరం శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఉపసభాపతి పద్మారావు అన్నారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గద్వాల పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు
నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నారాయణపేట పట్టణంలోని పరేడ్ �
జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో వేడుకలను ఘనంగా నిర్వహించగా.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారు
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్అండ్బీ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యా�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంవత్సరం జూన్ 2 నుంచి 22 జూన్ వరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం.