కమ్యూనికేషన్ల రంగంలో ఇప్పటికే ఎంతో పురోగతి సాధించిన ప్రపంచ దేశాలు తదుపరి తరం (6జీ) వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ, మనలో చాలా మంది మొబైల్ ఫోన్ల�
ఆరో తరం (6జీ) ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించటంపై అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జపాన్ కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో మొట్టమొదటి 6జీ డివైస్ను ఆ దేశం ఆవిష్కరించింది.
ప్రధాన మంత్రి పంద్రాగస్టు ప్రసంగం అభాసుపాలైంది. దేశ స్వాతంత్య్ర దినోత్సవం వేళ నరేంద్ర మోదీ.. గొప్పల కోసం చెప్పిన మాటలు సర్వత్రా విమర్శలకు దారితీశాయి. ఓవైపు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ సే�
6G Technology | దేశంలో ఇంకా 5జీ టెక్నాలజీనే రాలేదు. కానీ 6జీ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. టెలికం రంగం ముందుకెళ్లేదేకానీ, వెనక్కు మళ్లేది కాదు