కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి జాతీయ రహదారి 44 దెబ్బతిన్నది. భిక్కనూర్ మండలం జంగంపల్లి వద్ద ఏరులైన పారిన వరదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు మధ్యలో 20 అడుగుల వెడల్పుతో భారీ గుంత ఏర్పడింది. హైవేప�
మండల కేంద్రంలోని జాతీ య రహదారి-44పై ఉన్న చావురాస్తా రూపురేఖలు మారబోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న కూడలి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. మొత�
దైవ దర్శనానికి వెళ్లి, తిరిగి వస్తూ మినీ ట్రావెల్స్ బస్ బోల్తాపడి 15 మందికి గాయాలయ్యాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గ్రామస్తులు పలువురు గురువారం రాత్రి ఆక్రమించుకున్నారు. కొంతమంది సామగ్రితోపాటు ఇండ్లలోనికి చేరగా, మరికొందరు ఇండ్లకు తాళాలు వేశారు.
మండలంలోని ముమ్మళ్లపల్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై రెండు బైకులు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడినట్లు ఎస్సై మంజునాథ్రెడ్డి తెలిపారు.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం, ఇత ర విలువైన వస్తువులు తీసుకెళ్తే చర్యలు తీ సుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతం హెచ్చరించారు. గురువారం ఎస్పీ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జి ల్లాలోని వివిధ �
44వ జాతీయ రహదారిని ఆనుకొని మండలంలోని గన్నారం నుంచి సిర్నాపల్లి వరకు డబుల్ లేన్ బీటీ రోడ్డు నిర్మాణం ఐదు రోజుల క్రితం పూర్తయ్యింది. రూ. 10 కోట్ల 50 లక్షలతో 8.3 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించారు.