స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ తప్పాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి
ఓపెనర్ బెన్ డకెట్ (118 బంతుల్లో 133 బ్యాటింగ్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) వీర విజృంభణతో మూడో టెస్టు రసకందాయంలో పడింది. భారీ స్కోరు చేశామనుకున్న టీమ్ఇండియాకు ఒక్క సెషన్లోనే డకెట్ చుక్కలు చూపాడు. బంతి ఎలా పడ్డా
ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కీలకమైన మూడో పోరు రాజ్కోట్లో గురువారం మొదలైంది. తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని బ్య�
భారత్, ఇంగ్లండ్ మరో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్న నేపథ్యంలో ఆధిక్యం దక్కించుకునేందుకు ఇరు జట్లు తహతహలాడుతున్నాయి.
బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భారత్కు భంగపాటు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రెండు టెస్టుల్లో ఏకపక్ష విజయాలతో సిరీస్ను నిలబెట్టుకున్న భారత్..మూడో టెస్టులో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో �
ప్రత్యర్థి కోసం పన్నిన స్పిన్ ఉచ్చులో మనవాళ్లే చిక్కుకోవడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 109 పరుగులకు ఆలౌటైంది. సిరీస్లో తొలిసారి టాస్ గెలిచిన రోహిత్ శర్మ మొ�
స్పిన్నర్లు సత్తాచాటడంతో న్యూజిలాండ్-‘ఎ’తో జరుగుతున్న మూడో అనధికారిక టెస్టులో భారత్-‘ఎ’ మెరుగైన స్థితిలో నిలిచింది. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ సాయంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 293 పరుగులకు ఆలౌట్ కాగ�