ఫ్యాషన్ నగరి పారిస్లో మూడు వారాలుగా క్రీడా లోకాన్ని అలరించిన విశ్వక్రీడా పండుగకు తెరపడింది. ఒలింపిక్స్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా స్టేడియం లోపల కాకుండా ప్రఖ్యాత సీన్ నదిలో ఆరంభ వేడుకలతో మొదల�
ఒలింపిక్స్ హాకీలో ఘన చరిత్రకు చిరునామా అయిన భారత్..పారిస్లో అదిరిపోయే ఆరంభం చేసింది. తమ తొలి పోరులో టీమ్ఇండియా 3-2తో న్యూజిలాండ్పై విజయం సాధించింది. భారత్ తరఫున మన్దీప్సింగ్(24ని), వివేక్సాగర్(34న�
మరికొద్దిరోజుల్లో పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్లో శరణార్థుల (రెఫ్యూజీ) జట్టును అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐవోసీ) ప్రకటించింది. 11 దేశాలకు చెందిన 36 మంది అథ్లెట్లు.. ఐవోసీ రెఫ్యూజీ ఒలింపిక్ టీ
ఈనెల చివర్లో చెంగ్డు (చైనా) వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక థామస్, ఉబర్ కప్ ఫైనల్స్ కోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించింది.
ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్లో సత్తాచాటేందుకు తెలంగాణ ప్లేయర్లు సిద్ధమయ్యారు. చైనా వేదికగా మొదలైన కాంటినెంటల్ టోర్నీలో పతకాలతో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు సమాయత్తమయ్యారు.
భారత అథ్లెట్ అవినాష్ సబ్లే.. వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో అవినాశ్ బరిలోకి దిగనున్నాడు.
Volodymyr Zelensky | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్పై రష్యా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్లో ఆడకుండా రష్యా అథ్లెట్లపై నిషేధం విధించాలని ఉక్