అధికారంలోకి వస్తే తక్షణమే అప్పు ఉన్న ప్రతి రైతుకూ రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల అనంతరం కూడా రైతులకు కుచ్చుటోపీ పెట్టేందుకు కుట్రలు చేస్�
రాష్ట్రంలో అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పాల న నడుస్తున్నదని నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు ధ్వజమెత్తారు. నిబంధనల పేరిట అసలు రైతులకు మొండి చేయి చూపిందని, రు ణమాఫీ చేయకుండా మోసం చేసిందన�
రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని రూరల్ ఎమ్మె ల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని ముల్లంగిలో రూ. 12 లక్షలతో నిర్మించిన గోదామును ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. సుద్దపల్�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను విస్మరిస్తున్నారని, రూ. రెండు లక్షల రుణ మాఫీపై స్పష్టత ఇవ్వాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమ�
రైతులు పండించే ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ అంటూ వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు మ్యానిఫెస్టో అంశాలపై మాట మారుస్తున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ�
ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెసోళ్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్లీ వస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మొద్దని, నిరంతరం అభివృద్ధి గురించి పాటుపడే బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఓటు వ�