టెన్త్ ఫలితాల్లో 95.12 శాతంతో ఖమ్మం జిల్లా ఉత్తీర్ణత నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 25వ స్థానానికి పడిపోయింది. ఇతర జిల్లాల్లో కంటే గతంలో ఖమ్మం జిల్లా టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ ఉత్తీర్ణతతో అత్యున్నత స్
టెన్త్ ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గత ఫలితాల కంటే ముందంజలో తేజస్వి తేజస్సును మరోసారి చాటి ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో విజయభేరి మోగించారు.
పదో తరగతి ఫలితాల్లో బాలికలు హవా చాటారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మెదక్ జిల్లా 96.63 శాతం ఉతీర్ణతతో రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచింది. గతేడాది 12వ స్థానంలో నిలిచింది.