మంత్రి జగదీష్ రెడ్డి | భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఈ నెల 14వన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు యాదగిరిగుట్టకు వస్తున్నారు.
నేతి విద్యా సాగర్ | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్ దర్శించుకుని సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వాతినక్షత్ర పూజలు | నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఆలయ అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు.
లక్ష పుష్పార్చన | కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ..యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు లక్ష పు
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి | జిల్లాలోని నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయాన్ని ఇప్పుడున్న పాత కట్టడాలను మార్చి స్తపతి సూచనలకు అనుగునంగా సమూల మార్పులకు శ్రీకారం చుడతాం.
ఆర్జిత సేవలు | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో వారం రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. అయితే దేవస్థానంలో కరోనా ప్రభావం తగ్గడంత�