కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతున్నది. ఉదయం నుంచే ఓటర్లు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండటంతో మధ్యాహ్నం 3.30 గంటల వరకు 69.27 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరుగనుండటంతో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నది. కాగా, పశ్చిమబెంగాల్లో మొత్తం 8 విడుతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగాల్సి ఉండగా ఇవాళ ఐదో విడుత పోలింగ్ కొనసాగుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 2,34,692 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా కేసులు
నటుడు సోనూసూద్కు కరోనా పాజిటివ్
వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసా..?
కోవిడ్పై పోరాటానికి కుంభమేళా ఓ ప్రతీకగా నిలవాలి : ప్రధాని మోదీ
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!