పెద్దంబర్పేట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని మూడు దుఖానాలలో చోరీ జరిగింది. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల దుకాణంతో పాటు మరో రెండు షాపుల్లో చోరీలు చేసారు. రెండు వేల నగదు, పలు వస్తువులను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలిసులు కేస నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Sriram Krishnan | డొనాల్డ్ ట్రంప్ టీమ్ నుంచి వైదొలగనున్న భారత సంతతి అధికారి
Harish Rao | గోదావరి నీళ్ల విషయంలో తెలంగాణపై జరుగుతున్న కుట్రను వివరించిన హరీశ్రావు