సిటీబ్యూరో : బక్రీద్(ఈద్-ఉల్-జుహ) ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్, లంగర్ హౌస్ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సీపీ తెలిపారు.
మీరాలం ట్యాంక్ ఈద్గా…
మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్లో ప్రార్థనలు..
లంగర్హౌస్లో ట్రాఫిక్ మళ్లింపు…