మహబూబ్నగర్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలను మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్లో ప్రకటించా రు. మహబూబ్నగర్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉప్పల్ వెంకటేశ్ గుప్తా, జడ్చర్లకు ఇబ్రహీం, మక్తల్కు ఎండీ సలీం, దేవరకద్రకు పల్లె రవికుమార్, కొడంగల్కు వెంకటేశ్వర్రెడ్డి, షాద్నగర్కు దూదిమెట్ల బాలరాజు యాదవ్, నారాయణపేటకు రాజావరప్రసాద్, నాగర్కర్నూల్కు వా ల్యానాయక్, గద్వాలకు ఎం డీ ఇంతియాజ్ ఇసాక్, అలంపూర్కు దేవరి మల్ల ప్ప, కల్వకుర్తికి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి, వనపర్తికి బైకని శ్రీనివాస్యాదవ్, అచ్చంపేటకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి, కొల్లాపూర్కు ఆంజనేయగౌడ్ను నియమించారు.