పుణె: ఇంగ్లాండ్తో ఆఖరిదైన మూడో వన్డేలో యువ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నాడు. జట్టు స్కోరు 121/3తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అదిల్ రషీద్ వేసిన 31వ ఓవర్లో భారీ సిక్సర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఒత్తిడిలోనూ సంయమనంతో బ్యాటింగ్ చేసిన పంత్ వన్డేల్లో మూడో అర్ధశతకం నమోదు చేశాడు.
కీలక సమయంలో చెలరేగిన పంత్ టీమ్ఇండియాను మెరుగైన స్థితిలో నిలిపాడు. మరో ఎండ్లో హార్దిక్ పాండ్య కూడా ధాటిగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. 32 ఓవర్లకు టీమ్ఇండియా 4 వికెట్లకు 219 పరుగులు చేసింది. పంత్(55), హార్దిక్ పాండ్య(38) క్రీజులో ఉన్నారు.
ఇవికూడా చదవండి..
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు