ముంబై: ఐపీఎల్లో ఆడే ప్లేయర్స్కు వ్యాక్సినేషన్ అంశంపై తాము ఆలోచన చేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీనికి సంబంధించి తాము ఆరోగ్యశాఖతో సంప్రదిస్తున్నామని, ఆటగాళ్లకు వ్యాక్సిన్ వేయాలని అడుగుతున్నట్లు చెప్పారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ కోసం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేవలం ఆరు వేదికల్లోనే ఐపీఎల్ నిర్వహిస్తున్నామని, ఆ దిశగా బయో బబుల్ ఏర్పాటు చేశామని శుక్లా చెప్పారు. టీమ్స్లో సభ్యుల సంఖ్యను కూడా పెంచినట్లు తెలిపారు. ప్రేక్షకులు లేకుండానే టోర్నీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇవికూడా చదవండి..
బాలీవుడ్ నటుడు గోవిందాకు కరోనా
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మరింత తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
మార్స్పై దిగిన నాసా మినీ హెలికాప్టర్
సారీ.. ఆ లోగో ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకోలేను: మొయిన్ అలీ
వన్డేల్లో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కొత్త వరల్డ్ రికార్డ్
మీరు క్రికెట్ ఎక్స్పర్టా? ఇది అవుటా.. కాదా చెప్పండి.. వీడియో
సినిమా టైటిల్ చెప్పని డైరెక్టర్.. ఎత్తి కుదేసిన నటుడు.. వీడియో
మమతా బెనర్జీ తప్పుడు ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాషింగ్టన్ సుందర్ కుక్క పేరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్కు కరోనా