రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల తర్వాత నుంచి పోలీసు ఉన్నతాధికారులు లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ను పాటిస్తూ ఇంటిపట్టునే ఉందామని, కరోనాను తరిమికొడదామని ఫ్లకార్డులు పట్టుకుని ఇలా చిన్నారులు పిలుపునిస్తున్నారు. మహబూబ్నగర్లోని సద్దలగుండు వీధిలో కనిపించిందీ దృశ్యం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సంధ్యా సమయాన సాగర సౌందర్యం
నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా
అటు కరోనా.. ఇటు ఎండ : భయం రోడ్లపై తగ్గిన జనం