కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి తన ఓటు హక్కును వినిగియోగించుకున్నారు. బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఓ పోలింగ్ బూత్లో ఆమె తన ఓటు వేశారు. కాలుకు గాయం కారణంగా గత నెలరోజులకు పైగా వీల్ చైర్లోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మమతాబెనర్జి.. ఇవాళ ఓటేసేందుకు కూడా వీల్ చైర్లోనే పోలింగ్ బూత్కు వచ్చారు. ఓటేసి బయటికి వచ్చిన అనంతరం ఆమె వీల్ చైర్లో కూర్చునే అభిమానులకు విక్టరీ సింబల్ చూపించారు.
కాగా, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ ఏడో విడుత పోలింగ్ జరిగింది. ఈ నెల 29న తుది విడుత పోలింగ్ నిర్వహించనున్నారు. మే 2న ఓట్ల లెక్కింపు చేపడుతారు. పశ్చిమబెంగాల్తోపాటే అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా మే 2ననే జరుగనున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పాకిస్థాన్కు మరో 10 లక్షల డోసుల టీకాలు పంపిన చైనా
14 రోజులు కొవిడ్ కర్ఫ్యూ.. ప్రజారవాణా బంద్..!
ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్ ప్రధాని ఫోన్..!
రైల్లో వచ్చిన ఆక్సిజన్ ట్యాంకర్లు.. వీడియో
పోలింగ్ ఏజెంట్ టోపీపై మమతాబెనర్జి బొమ్మ..!
కరోనా ఎఫెక్ట్: శ్రీ హేమకుంద్ సాహిబ్ యాత్ర వాయిదా
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
బెంగాల్లో ప్రశాంతంగా పోలింగ్..!