న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీకి ఈ మధ్యాహ్నం జపాన్ ప్రధాని సుగా యొషిహిడే ఫోన్ చేసి మాట్లాడారు. భారత్లో కరోనా మహమ్మారి ఉధృతి గురించి ఈ సందర్భంగా ఇద్దరు నేతలు చర్చించారు. మహమ్మారి కట్టడి కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు, ప్రపంచ దేశాల నుంచి అందుతున్న సహకారం, జపాన్ తనవంతుగా చేయగలిగిన సహకారం తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఈ వివరాలను భారత ప్రధాని కార్యాలయం మీడియాకు వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
రైల్లో వచ్చిన ఆక్సిజన్ ట్యాంకర్లు.. వీడియో
పోలింగ్ ఏజెంట్ టోపీపై మమతాబెనర్జి బొమ్మ..!
కరోనా ఎఫెక్ట్: శ్రీ హేమకుంద్ సాహిబ్ యాత్ర వాయిదా
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
బెంగాల్లో ప్రశాంతంగా పోలింగ్..!
బెంగాల్ ఎన్నికలు: పోలింగ్ బూత్ నుంచి బీజేపీ ఏజెంట్ గెంటివేత..!