న్యూఢిల్లీ: భారత మాజీ అటార్నీ జనరల్ సొలి సొరాబ్జీ అత్యుత్తమ మేధావి అని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. చట్టం ద్వారా నిరుపేదలకు, అణగారిన వర్గాల వారికి సామం అందించడంలో ఆయన ముందుండే వారని ప్రధాని గుర్తుచేసుకున్నారు. భారత అటార్నీ జనరల్గా విశేష కృషి చేసిన సొరాబ్జి ఎప్పటికీ గుర్తుండిపోతారని వ్యాఖ్యానించారు. ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
కరోనా సోకి తీహార్ జైల్లో నలుగురు ఖైదీలు మృతి
పీఎం కేర్స్ కొవిడ్ ఆస్పత్రికి 57 మంది సభ్యుల నేవీ వైద్య బృందం
మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు పొడిగింపు
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
ఆసిఫాబాద్లో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
నెట్టుంటే.. నట్టింట్లోనే వైద్యం
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం