కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించబోతుండటంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. భారీ విజయం దిశగా దూసుకుపోతున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత్రి మమతాబెనర్జికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. దీదీ ఓ దీదీ అంటూ ప్రధాని నరేంద్రమోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో చేసిన వెక్కిరింతలకు ఈ ఫలితాలు గట్టి సమాధానమని అఖిలేశ్ పేర్కొన్నారు. ప్రధాని వెక్కిరింతలకు ప్రజలు మంచి జవాబిచ్చారన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
‘తిరుపతి’లో 70 వేల ఆధిక్యంలో వైసీపీ
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
టోలిగంజ్లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజ
సాగర్ ఉప ఎన్నిక ఫలితం.. 4 వేల ఓట్ల మెజార్టీతో భగత్ ముందంజ