వికారాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను వేట కొడవలితో నరికి అత్యంత కిరాతకంగా కడతేర్చాడు ఓ భర్త. ఈ విషాదకర సంఘటన బంట్వారం మండల పరిధిలోని మాధ్వపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. శనివారం రాత్రి 12 గంటల సమయంలో మాధ్వపూర్ గ్రామానికి చెందిన కాశ ఆంజనేయిలు, భార్య లక్ష్మిని వేట కొడవలితో హతమార్చాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
నాగార్జునసాగర్ ఎన్నికల ఫలితాల లైఫ్ అప్డేట్స్