కోహీర్ : విద్యుత్ సమస్యలు తీర్చాలని రైతులు సబ్ స్టేషన్ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని దిగ్వాల్ సబ్ స్టేషన్ను రాయిపల్లి, మద్రి గ్రామాల రైతులు ముట్టడించారు. సాగునీటి కోసం సరైన విద్యుత్ సరఫరా కావడం లేదని ఆరోపించారు. లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
China | అమెరికా వద్దు, చైనానే ముద్దు అంటున్న ప్రపంచ దేశాలు.. ప్యూ రీసెర్చ్ సర్వేలో ఆసక్తికర విషయాలు
Chocolates | చాక్లెట్లు రుచి కోల్పోకుండా ఉండాలంటే వాటిని సరైన విధంగా నిల్వ చేయాలి.. ఎలాగంటే..?
Golden Boot: గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ లీడింగ్