Minister Vivek Venkataswamy | నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామిపై ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. పలు సమస్యలపై ప్రజలు మంత్రిని నిలదీసి ప్రశ్నించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా బీఆర్ఎస్పై విమర్శలు చేయడంతో సభలో నాయకులు ఒకేసారి మంత్రివైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
Abbas Aragchi | పాకిస్థాన్ ఆర్మీ చీఫ్తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!