జయశంకర్ భూపాలపల్లి : జిల్లాకలెక్టర్ కార్యాలయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో పని చేస్తున్న సర్వేయర్ రాములు నివాసం వరంగల్ అర్బన్ జిల్లా కోమటిపల్లిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ వద్ద భూమి కొలత విషయంలో రాములు రూ.30 వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అందులో భాగంగా చిట్యాల తాసిల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి రూ. 30,000 స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సతీష్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరు
రైతువేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దే
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
సీఎం కేసీఆర్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన