ఖఠ్మండూ: హిమాలయదేశం నేపాల్లో ముగ్గురు రష్యా పర్వతారోహకులు గల్లంతయ్యారు. రష్యాకు చెందిన సెర్జె కందర్షకిన్, అలెగ్జాండర్ లూతోకిన్, దిమిత్రి సివెన్ 8091 మీటర్ల ఎత్తున్న అన్నపూర్ణ-1 శిఖరంపై కనిపించకుండా పోయారు. దీంతో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు ప్రారంభంకానున్నాయి. కందర్షకిన్, సివెన్లు చివరిసారిగా ఈనెల 16న బేస్ క్యాంప్కు వచ్చారని, తరువాత వారు కనిపించకుండా పోయారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..