జెనీవా, ఏప్రిల్ 2: యాంత్రీకరణ వల్ల మరో నాలుగేండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల్లో కనీసం 60% మంది ఉపాధి కోల్పోతారని డబ్ల్యూఈఎఫ్ తన నివేదికలో వెల్లడించింది. 19 దేశాల్లో 32 వేల మంది కార్మికులపై సర్వే నిర్వహించి దీనిని రూపొందించారు.తాము మరో ఐదేండ్లలో ఉపాధి కోల్పోవచ్చని దాదాపు 40 శాతం మంది కార్మికులు ఆందోళన వ్యక్తం చేసినట్టు ఈ సర్వే పేర్కొన్నది. ఉద్యోగ భద్రతకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని 60 శాతం మంది కోరారు.
ఇవి కూడా చదవండి..
పట్టాలు తప్పిన రైలు 48మంది మృతి
అమెరికాను ప్రతిబింబిస్తున్న క్యాబినెట్: బైడెన్
‘గ్లోబల్ టీచర్’ మరియమ్మ కన్నుమూత