కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని సర్వారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఎస్సీ కాలనీలో ఉన్న బోర్ వెల్ మోటార్ చెడిపోయింది. పట్టించుకోవాల్సిన గ్రామపంచాయతీ స�
బోధన్ పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మున్సిపల్ అధికారులకు సూచించారు. రాకాసిపేటలోని వాటర్ వర్క్స్ ను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి గురువా
జెనీవా, ఏప్రిల్ 2: యాంత్రీకరణ వల్ల మరో నాలుగేండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల్లో కనీసం 60% మంది ఉపాధి కోల్పోతారని డబ్ల్యూఈఎఫ్ తన నివేదికలో వెల్లడించింది. 19 దేశాల్లో 32 వేల మంది కార్మికులపై సర్వే నిర్